న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని విశాఖ న్యాయవాది నిమ్మిగ్రేస్ వేసిన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, సీవీసీ, టెలికాం కంపెనీలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ - అమరావతి వార్తలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయామూర్తుల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయంటూ నిమ్మిగ్రేస్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
![ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ Inquiry in the High Court on the phone tapping affair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8647488-532-8647488-1599022804349.jpg)
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ