ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 3, 2020, 1:54 PM IST

Updated : Jan 3, 2020, 3:59 PM IST

ETV Bharat / city

మందడంలో ఉద్రిక్తత.. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

మందడంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేస్తుండగా... గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు వాహనానికి రైతులు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు. పోలీసు వాహనం టైరు చేయిపైకి ఎక్కడం వల్ల ఓ రైతుకు గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ మందడం వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
మందడంలో పరిస్థితి ఉద్రిక్తం... పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ

మందడంలో పరిస్థితి ఉద్రిక్తం... పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ
మందడంలో పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ

.

Last Updated : Jan 3, 2020, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details