ఇదీ చదవండి:
కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్పై నేడు విచారణ - మిలీనియం టవర్స్కు నిధుల విడుదలపై హైకోర్టు విచారణ న్యూస్
మిలీనియం టవర్స్కు నిధులు, కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్పై ఇవాళ ధర్మాసనం విచారించనుంది. అమరావతిలో రూ.వేల కోట్ల పనులు జరుగుతున్నాయని వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు. మౌఖిక ఆదేశాలతో పనులు ఎలా నిలిపేస్తారని వ్యాజ్యంలో ప్రస్తావించారు.
high court