కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లు ఏ నేరానికి పాల్పడలేదని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఫిర్యాదుదారు ఎవరో .. అతను ఏ సామాజిక వర్గమో తనకు తెలియదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
దేవినేని ఉమా పిటీషన్పై హైకోర్టులో విచారణ.. మంగళవారానికి వాయిదా - దేవినేని ఉమా మహేశ్వరరావు నేటి వార్తలు
మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. జి.కొండూరు పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
![దేవినేని ఉమా పిటీషన్పై హైకోర్టులో విచారణ.. మంగళవారానికి వాయిదా hc on devineni uma petition](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12626330-563-12626330-1627669231325.jpg)
దేవినేని ఉమా పిటీషన్పై హైకోర్టులో విచారణ