ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2021, 1:25 PM IST

ETV Bharat / city

జడ్జి రామకృష్ణ బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

జడ్జి రామకృష్ణ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది.

జడ్జి రామకృష్ణ బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా
జడ్జి రామకృష్ణ బెయిల్ పిటిషన్​పై విచారణ వాయిదా

జడ్జి రామకృష్ణ బెయిల్​ పిటిషన్​పై విచారణ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై.. రాజద్రోహం కేసులో జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా జైలులో తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ వంశీకృష్ణ.. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. చిత్తూరు జిల్లా జైలు నుంచి పీలేరు సబ్ జైలుకు పోలీసులు రామకృష్ణను తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details