ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా మృతుల అంత్యక్రియలకు, ప్లాస్మా దాతలకు ప్రభుత్వ సాయం

కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ.15 వేలు చెల్లించనుంది. దీంతో పాటు ప్లాస్మా దానం చేసిన దాతలకు రూ.5 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదలయ్యాయి.

By

Published : May 5, 2021, 7:03 AM IST

ap govt on covid funerals
ap govt on covid funerals

కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియ‌ల‌కు ప్ర‌భుత్వ‌మే రూ.15వేలు చెల్లించనుంది. కరోనా క‌ష్ట‌కాలంలో ప్లాస్మా దానం చేసిన దాత‌ల‌కు ప్ర‌భుత్వం రూ.5వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేర‌కు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు నిధులు విడుదలయ్యాయి. కొవిడ్​తో మృతి చెందిన వ్య‌క్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు , ఫ్లాస్మా దాత‌లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సంబంధిత శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details