ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ ఎండీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు

ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ బదిలీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

By

Published : Feb 22, 2021, 4:34 PM IST

Published : Feb 22, 2021, 4:34 PM IST

govt changes orders in rtc md rp thakur transfer
ఆర్టీసీ ఎండీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు

ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ బదిలీ ఉత్తర్వులను.. ప్రభుత్వం స్వల్పంగా సవరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఠాకూర్​ను ఏపీఎస్ఆర్టీసీ వీసీ ఎండీగా కొనసాగించటంతో పాటు.. రాష్ట్ర ప్రజా రవాణా విభాగం కమిషనర్​గా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రజా రవాణా విభాగం కమిషనర్​తో పాటు.. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ అఫీషియో వైస్ ఛైర్మన్ ఎండీగానూ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details