ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్

భాజపా అగ్ర నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల.. గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

By

Published : Aug 7, 2019, 8:55 AM IST

సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్

విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. విదేశాంగమంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిచారు. సుష్మా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details