ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2021, 4:34 PM IST

ETV Bharat / city

telangana:విద్యాసంస్థల పునః ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత..!

తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

విద్యాసంస్థల పున:ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత
విద్యాసంస్థల పున:ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత

తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభం (Schools Reopening)పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy)తో, ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీచూడండి:Afghan Attack: కాబుల్​లో కాల్పుల మోత- కొత్త గ్యాంగ్​ ఎంట్రీనా?

ABOUT THE AUTHOR

...view details