ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 14, 2020, 7:10 AM IST

ETV Bharat / city

ఆగ్రహావతి: బోగీ మంటల్లో బోస్టన్ నివేదికలు

తుళ్లూరు మహాధర్నా శిబిరం వద్ద భోగి మంటలు నిర్వహించారు. బోస్టన్ నివేదికతోపాటు జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రతులను మంటల్లో వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్లొన్నారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

galla jayadev paricipated in bhogi mantalu
galla jayadev paricipated in bhogi mantalu

ఆగ్రహావతి: బోగీ మంటల్లో బోస్టన్ నివేదికలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details