ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒడిశాలో ట్రాలీ ఆటో బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు.. విశాఖకు తరలింపు - కొరాఫుట్ జిల్లా కడం వద్ద రోడ్డు ప్రమాదం

ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కడం గ్రామం సమీపంలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఆస్పత్రికి తరలించారు.

ఒడిశాలో రోడ్డు ప్రమాదం
road accident in koraput district odisha

By

Published : Feb 12, 2021, 8:01 AM IST

ఒడిశాలోని కొరాఫుట్ జిల్లా కడం గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో బోల్తాపడి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఒడిశా జర్సుగుడా బొగ్గు గనుల్లో పని చేసేవారిగా గుర్తించారు. విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details