ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూరియా కోసం రహదారిపై రైతుల ధర్నా

వారంరోజులుగా పడిగాపులు కాస్తున్న ఒక్క యూరియా కూడా దొరకడంలేదు... ప్రభుత్వం వెంటనే సరిపడ యూరియా సరఫరా చేయాలని రైతులు రామన్న పేట మండలంలో ధర్నాకు దిగారు.

By

Published : Sep 5, 2019, 3:27 PM IST

farmers

యూరియా కోసం రహదారిపై రైతుల ధర్నా

తెలంగాణ.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న ఒక్క బస్తా యూరియా దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details