CPS: సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ భేటీ... ఎప్పుడంటే..? - గుంటూరు లేటెస్ట్ అప్డేట్స్
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో ఈ నెల 25న ఆర్థిక శాఖ భేటీ కానుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాలకు ఆహ్వానించింది.
సీపీఎస్పై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ భేటీ
కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్)పై ఉద్యోగ సంఘాలతో ఈనెల 25న సాయంత్రం 4గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాలకు ఆహ్వానం పంపింది.
ఇదీ చదవండి:Pawan Kalyan: ఏలూరు జిల్లాలో పవన్కల్యాణ్ పర్యటన...కౌలు రైతులకు ఆర్థిక సాయం!