ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి..

By

Published : Jan 7, 2020, 12:53 PM IST

Updated : Jan 7, 2020, 1:24 PM IST

ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి
ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి

12:43 January 07

ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్​

అమరావతిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి..

అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల రహదారుల నిర్బంధం నేపథ్యంలో చినకాకాని వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి రహదారిని నిర్బంధం చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్​ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు వాహనాలపై రాళ్లు రువ్వారు. దీనితో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 

మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కారుపై రైతులు రాళ్లతో దాడి చేసి.. అద్దాలు ధ్వంసం చేశారు. రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

Last Updated : Jan 7, 2020, 1:24 PM IST

For All Latest Updates

TAGGED:

breaking

ABOUT THE AUTHOR

...view details