ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

amaravathi protest: 610వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 610వ రోజూ రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో... జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలోనూ జై అమరావతి నినాదాలు మారుమోగాయి.

By

Published : Aug 18, 2021, 3:05 PM IST

610వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు
610వ రోజు కొనసాగిన రైతుల ఆందోళనలు

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 610వ రోజూ రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో... జరిగిన వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలోనూ జై అమరావతి నినాదాలు మార్మోగాయి. నిశ్చితార్ధ వేదికపై చేరిన మహిళ, రాజధాని రైతులు.. జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ నినదించారు. రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాల్లోనూ... ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని అమరావతి వాసులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details