ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 22, 2019, 10:21 AM IST

ETV Bharat / city

అమరావతి శంకుస్థాపన స్థలంలో రైతుల వంటావార్పు

మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ.... మెడలో చెప్పుల దండలు వేసుకుని ఉద్దండరాయునిపాలెంలో రైతులు ఆందోళన చేస్తున్నారు.

farmers protest in uddandarayunipalem
ఉద్దండరాయునిపాలెంలో రైతుల దీక్ష

మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ....అమరావతిలో రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. మెడలో చెప్పుల దండలు వేసుకుని ఉద్దండరాయునిపాలెంలో ఆందోళన చేస్తున్నారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో వంటావార్పు నిర్వహిస్తూ ధర్నా కొనసాగిస్తున్నారు.

ఉద్దండరాయునిపాలెంలో రైతుల దీక్ష

ABOUT THE AUTHOR

...view details