ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సచివాలయం వద్ద రైతులు, మహిళల ధర్నా - latest news on amaravathi

ఐనవోలు నుంచి మందడం ధర్నాకి బయలుదేరిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం-అసెంబ్లీ రహదారి వద్ద వీరిని అడ్డుకోగా... అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

farmers protest at sachivaly
సచివాలయం వద్ద రైతులు, మహిళల ధర్నా

By

Published : Dec 28, 2019, 12:47 PM IST

సచివాలయం వద్ద రైతులు, మహిళల ధర్నా

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details