ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్‌కు పరిపాలనపై విజన్ లేదు: చింతామోహన్ - Chinta Mohan criticize BJP and YCP

భాజపా, వైకాపాలపై కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

Chinta Mohan
మాజీ మంత్రి చింతామోహన్

By

Published : Feb 20, 2021, 3:30 PM IST

సీఎం జగన్‌కు పరిపాలనపై విజన్ లేదని కేంద్ర మాజీమంత్రి చింతామోహన్‌ వ్యాఖ్యానించారు. భాజపా, వైకాపా ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ... విపక్ష నేతలు, మేధావులను అణచివేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్న చింతా... జేసీ సోదరులు, అచ్చెన్నాయుడును రాజకీయ కక్షతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచి, ఓట్లు అడగటం శోచనీయమని వ్యాఖ్యానించారు.‌

ABOUT THE AUTHOR

...view details