'ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం... అంతా పారదర్శకం' - ఏపీలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ... అత్యంత పారదర్శకంగా క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా కృష్ణా, విశాఖ జిల్లాల్లో అమలు చేస్తున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.
!['ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం... అంతా పారదర్శకం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4804224-889-4804224-1571495701137.jpg)
'ఈటీవీ భారత్' ముఖాముఖి
క్రయ, విక్రయాలు చేసేటప్పుడు ఇతరులపై ఆధారపడి దగా పడకుండా... రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ ఆన్లైన్ విధానం ఉపకరిస్తుందని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు డేటా ఎంట్రీ విషయంలో దళారీల వద్దకు వెళ్లే అవసరం లేకుండా... పూర్తిస్థాయిలో సహకరిస్తారంటున్న ఆ శాఖ జాయింట్ ఐజీ రవికుమార్తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
'ఈటీవీ భారత్' ముఖాముఖి