- రాజధాని అంశంపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
రాజధాని అంశంపై, కేంద్రం తరఫు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర పరిధి అంశమని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వేతనాలు చెల్లించాలని సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన
తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. తమను నియమించిన గుత్తేదారు సంస్థ 3నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేడు హైకోర్టులో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దు పిటిషన్లపై విచారణ
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాలపై వేసిన పిటిషన్లపైనా విచారణ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెపో, రివర్స్ రెపో రేట్లు యథాతథం.. ఆర్బీఐ ప్రకటన
కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ప్రస్తుత రెపో రేటు 4 శాతంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత సరిహద్దు సమీపంలో నేపాల్ హెలిప్యాడ్ల నిర్మాణం
భారత సరిహద్దు సమీపంలో నేపాల్ ప్రభుత్వం మూడు హెలిప్యాడ్లను నిర్మిస్తోంది. బిహార్ వాల్మీకి నగర్లో రెండు, ఉత్తర్ప్రదేశ్ సమీపంలో మరో హెలిప్యాడ్ను నిర్మిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు