ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'

ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్​కుమార్ హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో హింస, బెదిరింపుల గురించి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను నిరోధించడం ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని పాలనాధికారులను ఆదేశించారు.

By

Published : Mar 13, 2020, 6:29 AM IST

EC Rameshkumar warns illegal activists over elections
'ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'

'ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'

ABOUT THE AUTHOR

...view details