Earthquakes in Sangareddy: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్పల్లి, బిలాల్పూర్, గొట్టిగార్పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిలాల్పూర్, మనియార్పల్లి, గొడిగార్పల్లి గ్రామాల్లో 12 గంటల 40 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు.
తెలంగాణలో భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం - Earthquakes in kohir mandal
Earthquakes in Sangareddy: తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquakes
సుమారు ఐదు నుంచి పది సెకన్లపాటు భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారిగా రైలు కూత లాంటి శబ్దం వినిపించడంతో ఆందోళనకు గురై బయటకు వచ్చి చూశామని ప్రజలు చెప్పారు.
ఇదీ చదవండి :