ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటీ - CM

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన పూర్తి చేసుకున్న జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని ఆయన  తెలిపారు.

సీఎం జగన్​తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటి

By

Published : Sep 7, 2019, 4:29 PM IST

సీఎం జగన్​తో సీఐఐ డైరెక్టర్ జనరల్ మర్యాదపూర్వక భేటీ

సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్​తో సమావేశమైన బెనర్జీ కాసేపు ఆయనతో ముచ్చటించారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన పూర్తి చేసుకున్న జగన్​ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్మోహన్ రెడ్డితో మరోసారి సమావేశమవుతానని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details