ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతే రాజధాని..స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం - deputy cm basha comments on capital city

రాజధాని అమరావతిలోనే ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్​బాషా తెలిపారు. జగన్ వస్తే రాజధాని మారుస్తారని తెదేపా దుష్ప్రచారం చేసిందని..కానీ ప్రజలు వాటిని నమ్మలేదన్నారు.

అమరావతే రాజధాని: ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా

By

Published : Aug 31, 2019, 5:42 PM IST


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. కడప జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన ఆయన... అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తామని అన్నారు. జగన్ వస్తే రాజధాని మారుస్తారని తెదేపా నేతలు దుష్ప్రచారం చేశారని.. వాటిని ప్రజలెవరూ నమ్మలేదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details