ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: వైన్స్​ దుకాణాలు కాదు.. ఛార్జీషీట్​లు ఓపెన్​ చేశారు - latest news on corona in telengana

తెలంగాణలో వైన్స్​ దుకాణాలు తెరుచుకుంటాయంటూ సోషల్​ మీడియాలో నకిలీ జీవోను వైరల్​ చేసిన ఐదుగురిని సైబర్​ క్రైమ్​ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు.

wine shop praopagation in telangana
తెలంగాణలో వైన్​ షాపులు తెరవడంపై అసత్య ప్రచారం

By

Published : Mar 31, 2020, 12:19 PM IST

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరుచుకుంటాయంటూ ఎక్సైజ్‌ శాఖ పేరుతో నకిలీ జీవోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేసిన ఐదుగురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నాంపల్లి అఘాపురాకి చెందిన అనూశ్​ కుమార్‌, బషీర్‌బాగ్​కి చెందిన హనుమాన్‌ రాజులతో పాటు మరో ముగ్గురికి నోటీసులు అందజేశారు. వీరితో పాటు సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన మరికొంత మందిని పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details