నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే అంశంపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉత్సవాల నిర్వహణపై కేంద్ర హోంశాఖ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు ఒకటో తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై సీఎస్ సమీక్ష
నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు.
CS review on State fotmation Celebrations on november 1st
ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీ.. కీలక చర్చ!