ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్యవసరమైతేనే బయటికి రండి: సీపీ తిరుమలరావు

రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఈటీవీ భారత్​తో మాట్లాడారు. రద్దీ నియంత్రణ చర్యలను వివరించారు.

By

Published : Mar 23, 2020, 4:59 PM IST

cp dwaraka tirumalarao on corona precautions
cp dwaraka tirumalarao on corona precautions

విజయవాడ సీపీతో ఈటీవీ భారత్ ముఖాముఖి

'కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ చేసింది. ఒక్క రోజు జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు . దీంతో వారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం . నగరంలో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్​లు ఏర్పాటు చేసి రోడ్డుపైకి వచ్చిన వారిని తిప్పి పంపుతున్నాం. అవసరంలేని దుకాణాలను మూసివేయిస్తున్నాం' అని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details