మాజీ మంత్రి దేవినేని ఉమపై కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదైంది. ఈ నెల 16న కృష్ణా జిల్లా మైలవరంలోని ఎన్టీఆర్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా.. అవి అందని బాధితులతో దేవినేని ఉమ మాట్లాడారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమం చేపట్టారంటూ మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
DEVINENI UMA: దేవినేని ఉమపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు - deveneni uma latest news
మాజీ మంత్రి దేవినేని ఉమపై మైలవరం పోలీసులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ నెల 16న కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యక్రమం చేపట్టారని కేసు నమెదు చేశారు.
![DEVINENI UMA: దేవినేని ఉమపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు covin rules violation case against Devineni Uma ..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12174426-171-12174426-1623988509365.jpg)
covin rules violation case against Devineni Uma ..