ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 18, 2021, 5:16 PM IST

Updated : Aug 18, 2021, 6:03 PM IST

ETV Bharat / city

Corona cases: కొత్తగా 1,433 కరోనా కేసులు, 15 మరణాలు

కరోనా కేసులు
Corona cases

17:05 August 18

Corona cases

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,433 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,815 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,944 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 68,041 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు.

ఇదీ చదవండీ..Viveka Murder Case: వివేకా హత్య కేసు.. సునీల్‌ యాదవ్​కు రిమాండ్ పొడిగింపు

Last Updated : Aug 18, 2021, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details