ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 8,732 కేసులు నమోదు

By

Published : Aug 15, 2020, 5:57 PM IST

Updated : Aug 15, 2020, 6:15 PM IST

corona cases
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 8,732 కేసులు నమోదు

18:11 August 15

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

16:09 August 15

రాష్ట్రంలో కరోనా విలయం

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 87 మంది మృతి చెందగా.. మొత్తం 2,562 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.  

రాష్ట్రంలో కరోనా నుంచి 1,91,117 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 88,138 యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 53,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ 28.12 లక్షల మందికి అధికారులు కరోనా పరీక్షలు చేశారు.

ఇదీ చూడండి..

'తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో పోల్చడం బాధాకరం'

Last Updated : Aug 15, 2020, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details