ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

By

Published : Jul 1, 2020, 1:12 PM IST

Updated : Jul 1, 2020, 2:27 PM IST

corona-cases-update in ap state
రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు

13:10 July 01

రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.  కొత్తగా 657 పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15, 252కు చేరింది.  

     తాజాగా నమోదైన వాటిలో రాష్ట్ర వాసులు 611 మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 39 మందికి వైరస్ సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన ఏడుగురు మహమ్మారి బారిన పడ్డారు. కొత్తగా ఆరుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 193కు చేరుకుంది. 8, 071 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 6,988 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 24 గంటల వ్యవధిలో 28 వేల పైచిలుకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 

ఇవీ చదవండి..

 'వైరస్​ సోకినా.. హోం ఐసోలేషన్​లో ఉండొచ్చు'


 

Last Updated : Jul 1, 2020, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details