ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో.. కొత్తగా 6,780 మందికి కరోనా

By

Published : Aug 17, 2020, 5:38 PM IST

Updated : Aug 17, 2020, 6:02 PM IST

corona cases
రాష్ట్రంలో 3 లక్షలకు చేరువలో.. కొత్తగా 6,780 మందికి కరోనా

17:59 August 17

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

15:26 August 17

తగ్గని కరోనా ఉద్ధృతి

జిల్లాల వారీగా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,780 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,96,609కు చేరింది. వైరస్​ బారిన పడి మరో 82 మంది  ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ మొత్తం మరణాల సంఖ్య 2,732కు చేరింది.  

రాష్ట్రంలో కరోనా నుంచి 2,09,100 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 84,777 యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంటల వ్యవదిలో44,578 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 29.05 లక్షల మందికి కొవిడ్​ పరీక్షలు చేశారు.

ఇదీ చూడండి..

ఫోన్ల ట్యాపింగ్​ అంశంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు

Last Updated : Aug 17, 2020, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details