ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో లక్ష దాటాయ్​.. వైరస్​తో 1,090 మంది మృతి - ఏపీలో కరోనా ఉద్ధృతి

corona cases
రాష్ట్రంలో లక్ష దాటాయ్​.. వైరస్​తో 1,090 మంది మృతి

By

Published : Jul 27, 2020, 5:54 PM IST

Updated : Jul 27, 2020, 6:57 PM IST

18:25 July 27

కోరలు చాచిన కరోనా

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

17:40 July 27

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి

జిల్లాల వారీగా కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. ఇప్పటికే మరణాల సంఖ్య వెయ్యి దాటేయగా..... తాజాగా కేసుల సంఖ్య లక్ష దాటేసింది. కొత్తగా 43 వేల 127 నమూనాలు పరీక్షించగా.....6,051 మందికి వైరస్ పాజిటివ్​గా తేలింది. ఆస్పత్రుల్లో 51,701 మంది బాధితులు చికిత్స తీసుకుంటుండగా..... 49,558 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

ఆందోళన కలిగిస్తోన్న మరణాలు

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కొవిడ్ మృతుల సంఖ్య వెయ్యి దాటేయగా... మరో 49 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,090 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనూ వైరస్​ ఉద్ధృతి తగ్గడం లేదు. 

ఇదీ చూడండి..

దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

Last Updated : Jul 27, 2020, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details