ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2020, 7:10 AM IST

Updated : Feb 12, 2020, 7:55 AM IST

ETV Bharat / city

విభజన చట్టం కింద రాష్ట్రానికి రూ.16,160 కోట్లు విడుదల

2016 సెప్టెంబరులో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చారని రాజ్యసభలో కాంగ్రెస్​ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్​ ఠాకుర్​ సమాధానమిచ్చారు.

congress leader questioned centre in rajyasabha
కాంగ్రెస సభ్యుని ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి సమాధానం

విభజన చట్టం కింద ఏపీ​కి 16వేల 160కోట్లు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో కాంగ్రెస్​ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. ఈ మొత్తాన్ని ఈ నెల 6వ తేదీ దాకా ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్​ ఠాకుర్​ వివరించారు.

Last Updated : Feb 12, 2020, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details