ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించండి: ప్రధానికి సీఎం లేఖ - jagan wrote a letter to modi

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు.

సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రధానికి..సీఎం లేఖ
సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రధానికి..సీఎం లేఖ

By

Published : May 23, 2021, 8:04 AM IST

Updated : May 23, 2021, 12:52 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. జూన్ నెలాఖరుకు ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం పొడిగించాలని సీఎం జగన్‌ ప్రధాని మోదీని కోరారు.

Last Updated : May 23, 2021, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details