ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి'

By

Published : Mar 11, 2021, 10:44 AM IST

రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్.. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.

cm jagan sivarathri wishes
cm jagan sivarathri wishes

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్​ శుభాకాంక్షలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు ఇదని జగన్ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details