భారత జాతీయ పతాక రూపకర్త.. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధునిగా ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరవదని ఆయన తెలిపారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం నివాళులర్పించారు.
CM JAGAN TWEET: 'తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి పింగళి' - CM Jagan latest updates
భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులని కొనియాడారు.
![CM JAGAN TWEET: 'తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వ్యక్తి పింగళి' నివాళులర్పించిన సీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12648547-602-12648547-1627897469689.jpg)
నివాళులర్పించిన సీఎం