ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 11:14 AM IST

ETV Bharat / city

జ్యోతిరావు పూలే కృషి చిరస్మరణీయం:సీఎం జగన్

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు.

cm jagan paying tributes to jyothi rao phulea
cm jagan paying tributes to jyothi rao phulea

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని మఖ్యమంత్రి జగన్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. సమాజానికి పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.

'దేశసమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోంది. మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి.'-

జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా జస్టిస్ కనగరాజు నియామకం

ABOUT THE AUTHOR

...view details