ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర న్యాయశాఖమంత్రిని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు.

By

Published : Feb 15, 2020, 12:30 PM IST

Updated : Feb 15, 2020, 1:24 PM IST

cm jagan met central minister ravishankara prasad
cm jagan met central minister ravishankara prasad

సీఎం జగన్ రెండురోజుల దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​తో దాదాపు 45 నిమిషాల పాటు జగన్ భేటీ అయ్యారు. హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్రమంత్రితో భేటీ తర్వాత దిల్లీ విమానాశ్రయానికి బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్ దిల్లీ నుంచి గన్నవరం బయల్దేరి రానున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్​షాను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించారు. కేంద్ర సాయంపై చర్చించారు.

Last Updated : Feb 15, 2020, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details