ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో మువ్వన్నెల రెపరెపలు... జగన్ పతాకావిష్కరణ - undefined

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్​ జగన్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.

జగన్

By

Published : Aug 15, 2019, 10:31 AM IST

విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలో సీఎం జగన్

విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details