ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాధాకృష్ణ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం - abn radhakrishna latest news

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు.

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సతీమణి మృతి
death of abn radhakrishna wife kanakadurga

By

Published : Apr 27, 2021, 8:59 PM IST

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details