గణతంత్ర వేడుకల్లో పీఎం ట్రోఫీ అవార్డు విజేతలను సీఎం జగన్ అభినందించారు. 2020–21కి గాను ప్రధానమంత్రి ఛాంపియన్షిప్ బ్యానర్ను.. ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ గెలుచుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆ కేడెట్లతో పాటు పులువురు అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. విజేతలు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ వారికి ప్రకటించారు.
పీఎం ఛాంపియన్షిప్ విజేతలకు సీఎం జగన్ ప్రోత్సాహకాలు - గణతంత్ర వేడుకల్లో పీఎం ట్రోఫీ అవార్డు విజేతలకు సీఎం జగన్ నగదు ప్రోత్సాహకాలు
2020-21కి గాను గణతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి ఛాంపియన్షిప్ విజేతలకు.. రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసిన ఎన్సీసీ కేడెట్లను ముఖ్యమంత్రి అభినందించారు.
పీఎం ఛాంపియన్షిప్ విజేతలకు సీఎం జగన్ ప్రోత్సాహకాలు