ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 11, 2021, 12:57 PM IST

ETV Bharat / city

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ, ఈడీ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.

cm jagan case
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై వాదనలు విన్న సీబీఐ, ఈడీ కోర్టు.. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, రామ్​ప్రసాద్​రెడ్డి, శరత్​చంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details