ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాసిక్ ఘటనపై సీఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి - నాసిక్ ఘటనపై సీఎం దిగ్భ్రాంతి

మహారాష్ట్ర నాసిక్​లోని జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకేజీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

నాసిక్ ఘటనపై సీఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
నాసిక్ ఘటనపై సీఎం జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి
author img

By

Published : Apr 21, 2021, 10:03 PM IST

మహారాష్ట్ర నాసిక్​లోని జాకీర్​ హుస్సేన్​ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజీ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి...

నాసిక్​లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీతో పలువురు ప్రాణాలు కోల్పోవటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 9,716 కరోనా కేసులు, 38 మరణాలు

నాసిక్​ ఘటనలో 24కు చేరిన మృతుల సంఖ్య

ABOUT THE AUTHOR

author-img

...view details