ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీబీఐ విచారణకు ఆదేశాలివ్వండి... హైకోర్టును అభ్యర్థించిన అనితారాణి

By

Published : Jun 15, 2020, 5:37 PM IST

Published : Jun 15, 2020, 5:37 PM IST

Updated : Jun 16, 2020, 12:19 AM IST

chittor doctor anitha-rani-issue
హైకోర్టును ఆశ్రయించిన వైద్యురాలు అనితారాణి

17:34 June 15

హైకోర్టును ఆశ్రయించిన వైద్యురాలు అనితారాణి

చిత్తూరు వైద్యురాలు అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని పిటిషన్ వేశారు. ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వాటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఐడీ నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదన్న అనితారాణి... తాను లేవనెత్తిన అంశాలపై సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనితారాణి పిటిషన్‌ను రేపు హైకోర్టు విచారించనుంది.

ఇవీ చదవండి: 

కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు

Last Updated : Jun 16, 2020, 12:19 AM IST

ABOUT THE AUTHOR

...view details