ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 15, 2020, 5:59 PM IST

ETV Bharat / city

చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్టులో పంద్రాగస్టు వేడుకలు

74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని చిరంజీవి చారిటబుల్​ ట్రస్ట్​లో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. నటుడు రాంచరణ్​.. తన మేనకోడళ్లతో వచ్చి.. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

chiranjeevi-trust
chiranjeevi-trust

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని చిరంజీవి చారిటబుల్​ ట్రస్ట్​లో నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. తన మేనకోడళ్లతో కలిసి వచ్చిన నటుడు రాంచరణ్​.. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.

చిరంజీవి ఛారిటబుల్​ ట్రస్టులో పంద్రాగస్టు వేడుకలు

ఎందరో మహానుభావుల త్యాగం వల్లనే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని రాంచరణ్​ కొనియాడారు. వేడుకల్లో నిర్మాత అల్లు అరవింద్​తో పాటు చిరంజీవి రక్తనిధి కేంద్రం నిర్వాహకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details