ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పవన్​తో రసాయనరంగ నిపుణుల భేటీ..విశాఖ ఘటనపై చర్చ - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

ఎల్​జీ పాలిమర్స్ ఘటన దర్యాప్తు అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను రసాయన రంగ నిపుణులు కలిశారు.

pawan kalyan
pawan kalyan

By

Published : May 11, 2020, 5:29 PM IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను రసాయన రంగ నిపుణులు కలిశారు. ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన దర్యాప్తు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను వివరించారు.

విచారణ అనంతరం ప్రజలకు తెలియజేయాల్సిన అంశాలను ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details