ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి' - cows death

విజయవాడలో హృదయవిదారక ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వంద గోవులు మృత్యువాత పడటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి'

By

Published : Aug 10, 2019, 9:14 PM IST

విజయవాడ తాడేపల్లి గోసంరక్షణ సంఘం గోశాలలో ఆవుల మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్విట్టర్​లో స్పందించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అనుకోవటం లేదని అన్నారు. రాత్రికి రాత్రే అలా జరగటం వెనక.. మరో కుట్ర ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా దర్యాప్తు పూర్తి చేసి.. మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details