ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భావితరాలకు స్ఫూర్తి.. జైపాల్ రెడ్డి: చంద్రబాబు - Jaipal Reddy

ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళి అర్పించారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జైపాల్‌రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు

By

Published : Aug 3, 2019, 5:52 PM IST

జైపాల్‌రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు

ప్రజాసమస్యలపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రాజీలేని పోరాటం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేశానని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డిలో వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి ఎక్కువని కీర్తించారు. ఏ విషయం చెప్పాలన్నా ముక్కుసూటిగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details