ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు భేటీ.. వంశీ వ్యవహారంపై చర్చ - వల్లభనేని వంశీ రాజీనామా వార్తలు

కృష్ణా జిల్లా నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. వల్లభనేని వ్యవహారంతో పాటు రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

chandrababu meet with tdp leaders

By

Published : Oct 28, 2019, 4:49 PM IST

Updated : Oct 28, 2019, 7:24 PM IST

కృష్ణా జిల్లా నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. వల్లభనేని వంశీ వ్యవహారంపై నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నానితో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.

Last Updated : Oct 28, 2019, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details